కుకునూర్ పల్లి నూతన ఎస్సైగా పి.శ్రీనివాస్

581பார்த்தது
కుకునూర్ పల్లి నూతన ఎస్సైగా పి.శ్రీనివాస్
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి నూతన ఎస్సై గా పి. శ్రీనివాస్ ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు చేపట్టారు. కుకునూర్ పల్లి ఎస్సైగా పనిచేసిన పుష్పరాజ్ బదిలీపై మెదక్ జిల్లా నర్సాపూర్ కు వెళ్లారు. సిద్దిపేట టు టౌన్ పోలిస్ స్టేషన్ లో ఎస్ ఐ గా పనిచేసిన పి. శ్రీనివాస్ బదీలీ పై కుకునూర్ పల్లి ఎస్సైగా వచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పనిచేస్తానని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி