విజ్ఞానాన్ని పంచే భండాగారాలు గ్రంథాలయాలు

588பார்த்தது
విజ్ఞానాన్ని పంచే భండాగారాలు గ్రంథాలయాలు
విజ్ఞానాన్ని పంచే భండాగారాలు గ్రంథాలయాలు అని జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కుకునుర్ పల్లి మండల కేంద్రం లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన పౌర పఠన కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ పోల్కంపల్లి జయంతి నరెందర్ తో కలిసి ప్రారంభించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி