పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

162பார்த்தது
పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం  పెద్దపీట
పేదల ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎం పి టి సి ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ అన్నారు. సిద్జిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం మెదిన్ పూర్ గ్రామానికి చెందిన విజయ్ కు 60000వేల రూపాయలు, ప్రవీణ్ రెడ్డి 55000వేల రుపాయలు, తాడెం కనకయ్య కు 60000వేల రూపాయలు, అక్కవ్వకు 60000వేల రూపాయలు సీఎం సహాయం నిధి నుండి మంజూరైనవి హ మంజూరైన చెక్కుల ను శనివారం స్థానిక సర్పంచ్ ధశరథం లో కలిసి లబ్దిదారలుకు పంపిణీ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி