బియ్యం అందజేత

1781பார்த்தது
బియ్యం అందజేత
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రానికి చెందిన భూరమైన సాయిలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గౌడ యువజన సంఘం సభ్యులు కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ యువజన సంఘం అధ్యక్షుడు సాదుపల్లి రాజు గౌడ్ , గౌడ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி