శ్రీ సిద్దివినాయక మండపంలో అన్నదాన కార్యక్రమం

251பார்த்தது
శ్రీ సిద్దివినాయక మండపంలో అన్నదాన కార్యక్రమం
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి కేంద్రంలో శివాలయం కాలనీ లో మంగళవారం శ్రీ సిద్ది వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చాన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సిద్ది వినాయక అసోసియేషన్ సభ్యులు రంజిత్, కార్తీక్ , ఆదిత్య, శివ, మదు, అఖిల్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி