ఆర్థిక సహాయం అందజేత

2838பார்த்தது
ఆర్థిక సహాయం అందజేత
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం కోనాయిపల్లి గ్రామం వడ్డెర కాలినీకి చెందిన సంపంగి కనకవ్వ శుక్రవారం మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న కొనాయిపల్లి సర్పంచ్ మిట్టపల్లి వసంత రుషి వారి కుటుంబాన్ని పరామర్శించి మృతురాలి కుటుంబానికి ఐదు వేల రూపాయలు, 50 కేజిల బియ్యం అందజేశారు. వారి వెంట ఉపేందర్ గౌడ్, తిరుపతి రెడ్డి , బిక్షపతి, కనకయ్య, దుబాయ్ పోచయ్య, తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி