ఎర్రవల్లి రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

1680பார்த்தது
ఎర్రవల్లి రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎర్రవల్లి గ్రామంలో రెడ్డి సంఘం కార్యవర్గాన్ని అదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మన్నెం విష్ణువర్ధన్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా మన్నె మహేష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி