బాల బతుకమ్మ పుస్తకావిష్కరణ

1068பார்த்தது
బాల బతుకమ్మ పుస్తకావిష్కరణ
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు పెందోట వెంకటేశ్వర్లు రచించిన 50వ పుస్తకం బాల బతకమ్మ కవితా పుస్తకం ని పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరెందర్, పాఠశాల హెడ్ మాస్టర్ బచ్చలి సత్తయ్య చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తన కవిత్వం ద్వారా జాగృత పరుస్తున్న వెంకటేశ్వర్లను ఈ సందర్భంగా అభినందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி