ఏసీపీకి రాఖీ కట్టిన మహిళ కానిస్టేబుళ్లు

72பார்த்தது
ఏసీపీకి రాఖీ కట్టిన మహిళ కానిస్టేబుళ్లు
దుబ్బాక పోలీస్ స్టేషన్లో సిద్దిపేట ఏసిపి మధు కు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా కానిస్టేబుళ్లు రాఖీలు కట్టారు. కేసు విచారణ కోసం సిద్దిపేట ఏసిపి మధు దుబ్బాక పోలీస్ స్టేషన్కు వచ్చారు. దుబ్బాక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఏసిపికి మహిళా కానిస్టేబుల్ రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగరాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி