చెరువులో పడి బాలుడు మృతి

85பார்த்தது
చెరువులో పడి బాలుడు మృతి
చెరువులో బాలుడు పడి మృతి చెందిన సంఘటన దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కొమురవెల్లి మండలం గౌరాయ పల్లికి చెందిన బండి నవీన పిల్లలతో కలిసి తల్లి గారి ఇంటికి వచ్చింది. తల్లి రేణుక, మరదలు కావ్య, కుమారుడు సాయి తో కలిసి బట్టలు ఉతికెందుకు చెరువు వద్దకు వెళ్లారు. చెరువు కట్టపై ఆడుకుంటున్న కుమారుడు సాయి(7) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி