ప్రజా పాలన దినోత్సవం జెండాను ఎగురవేసిన తహసిల్దార్

71பார்த்தது
ప్రజా పాలన దినోత్సవం జెండాను ఎగురవేసిన తహసిల్దార్
అక్బరుపేట భూంపల్లి మండల వ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. మంగళవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ చంద్రశేఖర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలిపిన నేపథ్యంలో ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி