సిద్దిపేట: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

68பார்த்தது
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చిట్టాపూర్ శివారులో కల్వర్టు నిర్మాణం కోసం గోతి తవ్వారు. గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు గోతిలో పడి మృతిచెందారు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி