'రైతుల పేరుతో ధర్నాలు చేయటం సిగ్గుచేటు'

58பார்த்தது
'రైతుల పేరుతో ధర్నాలు చేయటం సిగ్గుచేటు'
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు వరి వేస్తె ఉరి అన్న బీఆర్ఎస్ నాయకులూ రైతుల పేరుతో ధర్నాలంటూ డ్రామాలాడుతున్నారని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ మండిపడ్డాడు. కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోకుండా, అధికారం పోగానే రైతుల పేరుతో ధర్నాలు చేయటం సిగ్గుచేటు అన్నారు.

தொடர்புடைய செய்தி