ప్రైవేట్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు

54பார்த்தது
శ్రీవాణి పాఠశాలకు బలహీనతలను ఏడు రోజుల్లోగా సరిచేసుకోవాలి లేదా పాఠశాలను రద్దుచేస్తామని బుధవారం దుబ్బాక విద్యా మండలం అధికారి ప్రభుదాస్ హెచ్చరించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో జాశ్విని (5)అనే విద్యార్ధి పాఠశాలకు వెళ్లి తిరిగి వంచే క్రమంలో తప్పిపోయినా గంటకు ఇంటికి చేరిన విషయం తెలిసిందే. ప్రభుదాస్ మాట్లాడుతూ, పాఠశాలకు బలహీనతలను గుర్తించామని తెలియచేశారు.

தொடர்புடைய செய்தி