రాములు మృతి మాదిగ జాతికి తీరని లోటు'

60பார்த்தது
రాములు మృతి మాదిగ జాతికి తీరని లోటు'
మిడిదొడ్డి మండలం లింగంపేట గ్రామస్థుడు, అందే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు యాసరేని రాములు మృతిచెందారు. ఆయన మరణం మాదిగ జాతికి, దండోరా ఉద్యమానికి తీరని లోటని మాదిగ ఉద్యోగుల సమైఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాకీ ప్రభాకర్ మరాఠి సంతోష్ లు అన్నారు. అంతిమయాత్రలో దర్శన్, రామచంద్రం, శ్రీను, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி