లచ్చపేటలో ఘనంగా రాజ రాజేశ్వర స్వామి రథోత్సవం

72பார்த்தது
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శ్రీరాజ రాజేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రాఖీ పున్నమి మరుసటి రోజున స్వామివారి రథోత్సవం ఘనంగా సాగుతుంది. ప్రధాన వీధుల్లో స్వామివారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు సందర్భంగా తమ ఇళ్ల వద్దకే వచ్చిన ఆదిదేవుడు పార్వతీ పరమేశ్వరులకు మహిళలు మంగళహారతులు ఇచ్చి, తమ మొక్కులు తీర్చుకున్నారు. కౌన్సిలర్లు బంగారయ్య, శ్రీజ శ్రీకాంత్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி