నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

59பார்த்தது
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గము దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి, మహ్మద్ షాపూర్లోని విద్యుత్తు ఉపకేంద్రాల్లో ఫీడర్ల మరమ్మతుల కారణంగా నేడు ఆదివారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఏఈ వాసు దేవరావు తెలిపారు. ఉపకేంద్రాల పరిధిలోని శేరిపల్లి బందారం, నర్సంపేట, దీపాయంపల్లి, లింగ రాజుపల్లి, లింగాయపల్లి తండా, కోనాపూర్, ఇందు ప్రియాల్ గ్రామాల్లో ఉదయం 11 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

தொடர்புடைய செய்தி