75వ వన మహోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్

67பார்த்தது
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి సారథ్యంలో 75వ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 14వ వార్డు మాలకుంట క్రీడా ప్రాంగణం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ రమేష్, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డిలు మాట్లాడుతూ.. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో 33 వేల మొక్కలను నాటుతామని అన్నారు.

தொடர்புடைய செய்தி