రుద్ర హోమంలో పాల్గొన్న మంత్రి పొన్నం

67பார்த்தது
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రుద్ర హోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని రుద్ర హోమంలో పూజలు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி