వర్షంలోనూ మార్కండేయ శోభాయాత్ర

65பார்த்தது
రాఖీ పండగ పురస్కరించుకొని నంగునూరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జోరు వర్షంలోనే శ్రీ శివ భక్త మార్కండేయ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు మంగళహారతులు ఇస్తూ శోభాయాత్రకు స్వాగతం పలుకుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గాయత్రీ ధారణ చేశారు.

தொடர்புடைய செய்தி