సిద్దిపేటకు చేరుకున్న మైనంపల్లి

66பார்த்தது
సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఛలో సిద్దిపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు రెండు వందల వాహనాల కాన్వాయ్ తో మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పొన్నాల చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி