దళిత మోర్చా అధ్యక్షులుగా కనకరాజు నియామకం

63பார்த்தது
దళిత మోర్చా అధ్యక్షులుగా కనకరాజు నియామకం
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఏర్పాటు చేసిన ఓటర్ మహాశయుల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం సభలోనే చెల్లాపూర్ వార్డుకు చెందిన గంభీర్ పూర్ కనకరాజుకు దుబ్బాక పట్టణ దళిత మోర్చా అధ్యక్షుడుగా మంగళవారం నియామక పత్రాన్ని బిజెపి మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా అందజేశారు.

தொடர்புடைய செய்தி