సిఎం సహాయనిధి పేదలకు వరం లాంటిది

83பார்த்தது
సిఎం సహాయనిధి పేదలకు వరం లాంటిది
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని పిఎసిఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు. మంగళవారం తోగుట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన పలువురికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోయేటి ఎల్లం, టిఆర్ఎస్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, కనకయ్య, రాఘవులు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி