తోటపల్లి క్రాస్ రోడ్డుపై రైతుల ధర్నా

69பார்த்தது
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి ఎక్స్ రోడ్డుపై రుణమాఫీ జరగలేదని నిరసిస్తూ ఆదివారం ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ లింగాల అర్జున్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై దొంగ ప్రేమను చూపిస్తుందని, రైతులను నమ్మించి గొంతుకోసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. రుణమాఫీ పేరిట తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నడ్డి విరిచి నట్టేట ముంచిందన్నారు.

தொடர்புடைய செய்தி