స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే

75பார்த்தது
స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనితా భూంరెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ప్రైవేట్ ఉపాధ్యాయులకు తెలుపుతూ ప్రైవేట్ పాఠశాలలో తక్కువ జీతంతో కష్టపడుతున్నారన్నారు.
.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி