ధర్మానికి మారుపేరు భీష్మాచార్యులు

551பார்த்தது
ధర్మానికి మారుపేరు భీష్మాచార్యులు
ధర్మానికి మారుపేరుగా భీష్మాచార్యులు నిలిచారని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, పి ఎన్ ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరెందర్ లు అన్నారు. మంగళవారం భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన వేడుకులు హజరై బిష్మాచార్యల చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాభారతంలో భీష్మచార్యులది ప్రత్యేక పాత్ర అని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி