రోడ్డును కమ్ముకున్న కంపచెట్లు

66பார்த்தது
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంత పూర్ నుండి దుబ్బాకకు వెళ్లే ప్రధాన రహదారి పై ఇరువైపుల చెట్లు కమ్ముకుపోవడంతో సూచిక బోర్డులు లేక తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు సంపంగి అశోక్ అన్నారు. వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డులను వాహనాదారులకు కనబడేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி