అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ

64பார்த்தது
దుబ్బాకలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై సిద్దిపేట ఏసీపీ మధు విచారణ చేపట్టారు. ఈనెల 13న తైబజార్ వసూలు వ్యక్తిపై మిఠాయి దుకాణ యజమాని భార్య దూషిస్తూ, దాడికి యత్నించిన ఘటనలో ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. బాధితులు రమేష్, ప్రత్యక్ష సాక్షులు, నిందితులు మోహన్లాల్, మేకుదేవి, దేవారం లను విచారించి వివరాలను సేకరించారు. సీఐ పాలెపు శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி