బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో

73பார்த்தது
పాఠశాల, కళాశాల సమయాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ జహీరాబాద్-బీదర్ రోడ్డుపై విద్యార్థులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. జహీరాబాద్ మండలం కొత్తూరు(బి)లో రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. జహీరాబాద్-బీదర్ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకోతో కిలోమీటర్ మేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారుల హామీతో ఆందోళన విరమించారు.

தொடர்புடைய செய்தி