పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

58பார்த்தது
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
నియోజకవర్గంలో బిజెపి బలోపేతానికి కార్యకర్తలకు కృషి చేయాలని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో శుక్రవారం సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ శాఖ ఇన్చార్జి లక్ష్మీ నరసయ్య, నియోజకవర్గం ఇన్చార్జి జగన్నాథ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி