వినాయక మండప నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలి: డీఎస్పీ

53பார்த்தது
వినాయక మండప నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలి: డీఎస్పీ
వినాయక మండప నిర్వాకులు పోలీసుల నిబంధనలు పాటించాలని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి అన్నారు. జహీరాబాద్లో బుధవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మిలద్ ఉన్ నబి, వినాయక నవరాత్రి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో రాజు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி