ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించిన ఘనత పిఆర్టియుదే

52பார்த்தது
ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించిన ఘనత పిఆర్టియుదే
సుదీర్ఘకాలం తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించిన ఘనత పిఆర్టియుకే దక్కుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ అన్నారు. జహీరాబాద్ లో నాలుగు మండలాల కార్యవర్గ సభ్యుల సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జహీరాబాద్ అర్బన్, మండలం, మొగుడంపల్లి రాయికోడ్ ఝరాసంఘం మండలాల కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி