ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

51பார்த்தது
జహీరాబాద్ మండలం శేఖాపుర్ గ్రామంలో హజ్రత్ షేక్ షాబుద్దీన్ తుర్కి ఉర్సు ఉత్సవాల్లో శాసన సభ్యులు మాణిక్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన గురువారం రాత్రి దర్గాను దర్శించి చాదర్, పూల మాలలు కప్పి, ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ఈ కార్యక్రమంలో హీరు రాథోడ్ ఇమామ్ పటేల్ జగదీశ్వర్, గ్రామ మాజీ సర్పంచ్ చిన్న రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ మహబూబ్ ఖాన్, విజేందర్ రెడ్డి, అజీమ్, షాబు, యువ నాయకులు ముర్తుజ, జూబెర్, ఫాయాజ్, మోహన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி