ఫార్మా పరిశ్రమ స్థాపనను వ్యతిరేకించిన ఎమ్మెల్యే

71பார்த்தது
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్, ఝరాసంఘం మండలాల పరిధిలో గల భూ విస్తీర్ణంలో ఏర్పాటు చేయతలపెట్టిన జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలి నేతృత్వంలో స్థాపించే అవకాశం గల ఫార్మా పరిశ్రమ స్థాపన ప్రక్రియను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు సోమవారం మధ్యాహ్నం నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఫార్మ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లయితే భూగర్భ జలాలు కలుషితమవుతాయన్నారు.

தொடர்புடைய செய்தி