స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర్

54பார்த்தது
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి నేతృత్వంలో గురువారం ఉదయం సంగారెడ్డి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

தொடர்புடைய செய்தி