శ్రీ కేతకీ ఉమా సంగమేశ్వర స్వామి దివ్య దర్శనం

63பார்த்தது
సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండల కేంద్రంలో కొలువుతీరిన శ్రీ కేతకీ ఉమా సంగమేశ్వర స్వామివార్లకు బుధవారం విశేష పూజలను జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, అలంకరణ గావించిన అర్చక స్వాములు పూజాధి క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు.

தொடர்புடைய செய்தி