సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే

75பார்த்தது
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాణిక్యరావు శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. 20 మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజల వైద్య సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி