శాంతి కమిటీ సమావేశంలో చైర్మన్ భర్త

64பார்த்தது
శాంతి కమిటీ సమావేశంలో చైర్మన్ భర్త
సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా శాంతి కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశం వేదికపై చైర్ పర్సన్ అపర్ణకు ఆమె భర్త శివరాత్రి కూర్చోవడంపై కొందరు కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. అధ్యక్షురాలి స్థానంలో ఆమె భర్త ఎలా కూర్చుంటారని ఆందోళనకు దిగారు. పోలీసులు కల్పించుకొని సభ్యులను శాంతింపజేశారు.

தொடர்புடைய செய்தி