విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

62பார்த்தது
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మండల విద్యాధికారి వెంకట్ నర్సింలు పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి వహీద్ పాష, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி