భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవీ దేవి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు

82பார்த்தது
భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవీ దేవి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేస్ వన్‌లోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో శ్రీ వైష్ణవీ దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు నాయికోటి రామప్ప ఆద్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను జరుపుతున్నారు. సోమవారం శ్రీ వైష్ణవీ దేవి విగ్రహ ప్రతిష్ట జరగనుంది.

தொடர்புடைய செய்தி