శ్రీ దుర్గామాత ఆలయంలో శంఖురాయి ప్రతిష్ట

67பார்த்தது
శ్రీ దుర్గామాత ఆలయంలో శంఖురాయి ప్రతిష్ట
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దుర్గామాత ఆలయంలో శుక్రవారం శంఖురాయి ప్రతిష్టను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో, విఠల్ గౌడ్ దంపతుల పూజా నిర్వాహణలో, కాలనీ పెద్దల ఆద్వర్యంలో, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపారు.

தொடர்புடைய செய்தி