సైబర్ బాధితుల సత్వర న్యాయానికి బ్యాంకర్ల పాత్ర కీలకం: ఎస్పీ

59பார்த்தது
సైబర్ బాధితుల సత్వర న్యాయానికి బ్యాంకర్ల పాత్ర కీలకం: ఎస్పీ
సైబర్ బాధితులకు న్యాయం జరిగేందుకు బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు సమాచారం ఇవ్వవద్దని చెప్పారు. సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసు అధికారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే https: //www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி