విశ్రాంత పోలీసు అధికారులు సేవలు మర్చిపోలేం: ఎస్పీ

69பார்த்தது
విశ్రాంత పోలీసు అధికారులు సేవలు మర్చిపోలేం: ఎస్పీ
పోలీసు శాఖకు విశ్రాంత అధికారులు చేసిన సేవలు ఇప్పటికే మర్చిపోలేము అని ఎస్పీ రూపేష్ అన్నారు. పోలీసు విశ్రాంత అధికారు ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికైన వేణుగోపాలస్వామిని శుక్రవారం కార్యాలయంలో సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி