న్యాయవాదులపై దాడిని ఖండిస్తూ నిరసన

56பார்த்தது
న్యాయవాదులపై దాడిని ఖండిస్తూ నిరసన
జనగామలో న్యాయవాదులు అమృత్ రావు, కవితలపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడి చేసిన సిఐ, ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలియజేశారు. అనంతరం జిల్లా కోర్టు ముందు ఆందోళన చేశారు.

தொடர்புடைய செய்தி