ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

66பார்த்தது
ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
సంగారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని చరిత ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించేందుకు, సరైన సేఫ్టీ సిస్టం లేనందుకు, ల్యాబ్ లో రికార్డులు సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడంతో ల్యాబ్ ను సీజ్ చేశారు. శిశు రక్ష ఆసుపత్రిలో డాక్టర్లు, పేషంట్ల వివరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி