కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

65பார்த்தது
భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినా సమస్యలు విన్నవించేందుకు ప్రజలు వచ్చారు. కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ హాలులో ప్రజలు వినతి పత్రాలను సమర్పించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 36 మంది తమ సమస్యలను కలెక్టర్ కార్యాలయంలో సమర్పించినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

தொடர்புடைய செய்தி