23న ప్రజావాణి కార్యక్రమం

57பார்த்தது
23న ప్రజావాణి కార్యక్రమం
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 23వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி