భక్తులతో పోటెత్తిన పోతిరెడ్డిపల్లి శ్రీ ఎల్లమ్మ ఆలయం

68பார்த்தது
భక్తులతో పోటెత్తిన పోతిరెడ్డిపల్లి శ్రీ ఎల్లమ్మ ఆలయం
ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్ లోని గ్రామ దేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తజన సంద్రమైంది. అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ నిర్వాహకులు కోనపురం ఆంజనేయులు గౌడ్ ఆద్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, అలంకరణ గావించి జాతర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానికులే కాక పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி