సంగారెడ్డిలో పోలీసుల కవాతు

51பார்த்தது
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు మంగళవారం నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పాత బస్టాండ్, నాల్సాబ్ గడ్డ మదీనా చౌరస్తా మీదుగా శాంతినగర్ వరకు కవాతు జరిగింది. డీఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సిఐ భాస్కర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி