పొక్సో పాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

74பார்த்தது
పొక్సో పాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు
మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో దోషికి మరణశిక్ష విధిస్తూ పొక్సో పాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆరేళ్ళ బాలిక పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన గఫార్ ఖాన్ అనే వలసకూలీకి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాకుండా బాధిత కుటుంబానికి రు. పది లక్షల పరిహారం ఇవ్వాలని గురువారం(సెప్టెంబర్ 11 ) ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ తీర్పు చెప్పింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

தொடர்புடைய செய்தி